Exclusive

Publication

Byline

రాబోయే 2 నెలల్లో నాలుగు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్న వైజాగ్!

భారతదేశం, నవంబర్ 30 -- రాబోయే రెండు నెలల్లో భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు పాల్గొనే నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌లకు విశాఖపట్నం రెడీగా ఉంది. ఈ మ్యాచ్‌లన్నీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ... Read More


ఎచ్చెర్ల తీరానికి బంగ్లాదేశ్ మత్స్యకారులు.. చాలా రోజులుగా తిండి లేకుండా సముద్రంలోనే!

భారతదేశం, నవంబర్ 30 -- శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల మండలం మూసవానిపేట సముద్రతీరానికి బంగ్లాదేశ్‌కు చెందిన బోటు వచ్చింది. అయితే డి.మత్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారులు అనుమానాస్పదంగా వెళ్తున్న బోటును... Read More


SIR గడువు మరో వారం పొడిగించిన ఈసీ.. ఏపీలోనూ చేపట్టాలన్న టీడీపీ ఎంపీ

భారతదేశం, నవంబర్ 30 -- కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న SIRను స్వాగతిస్తున్నట్టుగా టీడీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన SIR ను పార్టీ స్వాగతిస్తున్నట్ల... Read More


హుస్నాబాద్‌ను ఉత్తర తెలంగాణ కోనసీమగా తయారుచేస్తాం : మంత్రి పొన్నం

భారతదేశం, నవంబర్ 30 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 3న హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇది ఈ ప్రాంతానికి ఒక ముఖ్యమైన సందర్భం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పర్యటనను విజయవంతం చేయడ... Read More


తమిళనాడులో ఘోర బస్సు ప్రమాదం.. 11 మంది మృతి, పలువురికి గాయాలు

భారతదేశం, నవంబర్ 30 -- తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుపత్తూరు సమీపంలో ఆదివారం రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో కనీసం 11 మృతి చెందగా, 40 మందికిపైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఒక బ... Read More


దిత్వా తుపాను ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!

భారతదేశం, నవంబర్ 30 -- ఏపీలో దిత్వా తుపాను ప్రభావం చూపిస్తోంది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో అధికారులు సెలవ... Read More


సిస్టమ్ ఫెయిల్యూర్‌ హిడ్మాలు, ఐబొమ్మ రవిలను సృష్టిస్తాయి : సీపీఐ నారాయణ

భారతదేశం, నవంబర్ 30 -- ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా, ఐబొమ్మ నిర్వాహకుడు రవి గురించి కొన్ని రోజులుగా చర్చ ఎక్కువగా జరుగుతుంది. తాజాగా వారిపై సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ... Read More


డిసెంబర్ 1న వైజాగ్‌ కైలాసగిరి స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం.. భారత్‌లో ఇదే అతి పొడవైనది

భారతదేశం, నవంబర్ 30 -- విశాఖపట్నంలోని ఐకానిక్ కైలాసగిరి కొండలు పర్యాటక రంగానికి మరింత ఊపునిచ్చేందుకు రెడీ అయ్యాయి. భారతదేశంలోనే అతి పొడవైన గాజు వంతెన డిసెంబర్ 1న ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఎంపీ శ్ర... Read More


డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 552 మందిపై కేసు నమోదు.. సజ్జనార్ హెచ్చరిక

భారతదేశం, నవంబర్ 30 -- హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వారాంతపు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలలో 552 మందిని పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో 438 మంది ద్విచక్ర వాహనదారులు, 45 మంది త్రిచక్ర వాహనదారులు... Read More


దిత్వా తుపానుతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. IMD రెడ్ అలర్ట్ జారీ

భారతదేశం, నవంబర్ 30 -- నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర శ్రీలంక, తమిళనాడు తీరాలలో దిత్వా తుపాను ప్రభావంతో ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ... Read More