Exclusive

Publication

Byline

LPG : 11 నెలల్లో పీఎంయూవై కింద తెలంగాణలో ఎన్ని ఎల్పీజీ కనెక్షన్లు తీసుకున్నారో తెలుసా?

భారతదేశం, మార్చి 24 -- గత 11 నెలల్లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) కింద తెలంగాణలో 51,112 కొత్త ఎల్పీజీ కనెక్షన్లను భారత ప్రభుత్వం కల్పించిందని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యస... Read More


రైల్వే టికెట్ క్యాన్సిలేషన్‌కు కొత్త రూల్స్.. రిఫండ్‌పై ప్రయాణికులు తెలుసుకోవాల్సిన అప్డేట్ ఇది

భారతదేశం, మార్చి 24 -- రైల్వే టిక్కెట్ రద్దు నిబంధనలలో ఒక ప్రధాన మార్పు చేసింది భారతీయ రైల్వే. ఇకపై రైలు బయలుదేరడానికి ఎనిమిది గంటల ముందు వరకు ఎవరైనా టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే.. వారికి ఒక్క పైసా కూడ... Read More


EHS : ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌పై కీలక అప్డేట్.. రీయింబర్స్‌మెంట్‌కు పేపర్‌లెస్ సిస్టమ్

భారతదేశం, మార్చి 23 -- ఉద్యోగుల ఆరోగ్య పథకం(EHS) కింద మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన బిల్లుల సమర్పణ, పరిశీలన, ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆరో... Read More


5 రోజులు బ్రేక్.. ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన!

భారతదేశం, మార్చి 23 -- కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం.. ప్రపంచ దేశాలపై పడుతోంది. ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొ... Read More


Iran Israel War : 5 రోజులు బ్రేక్.. ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన!

భారతదేశం, మార్చి 23 -- కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం.. ప్రపంచ దేశాలపై పడుతోంది. ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొ... Read More


పడిపోతున్న ఆరెంజ్ ధరలు.. నో ఎక్స్‌పోర్ట్స్.. లోకల్ మార్కెట్లకే పండ్లు!

భారతదేశం, మార్చి 23 -- పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతులకు అంతరాయం కలగడంతో అనంతపురం నారింజ మార్కెట్‌లో ధరలు తీవ్రంగా పడిపోయాయి. రైతులు కనీస మద్దతు ధర పొందలేక ఇబ్బందుల... Read More


తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మూత్సవాలు.. గజ వాహనంపై స్వామివారు

భారతదేశం, మార్చి 22 -- తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి 7 గంటలకు స్వామివారు గజ వాహనంపై విహరించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు... Read More


Steel Plant : రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్.. లక్ష ఉద్యోగాలు

భారతదేశం, మార్చి 22 -- అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు సోమవారం భూమి పూజ జరగునుంది. కేంద్ర మంత్రులతో కలిసి ప్లాంటుకు మార్చి 23వ తేదీన ము... Read More


Chicken Price : పెరిగిన చికెన్, మటన్ ధరలు.. కేజీ ఎంత ఉందో తెలుసా?

భారతదేశం, మార్చి 22 -- తెలంగాణలో మాంసం ధరలు పెరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కోడి మాంసం రూ.400, మటన్ ధర రూ.1,200లకు పెరిగాయి. వీక్లీ ఎఫెక్ట్ కూడా మాంసం ధరలపై పడుతోంది. సాధారణంగా ఆదివ... Read More


దయచేసి ఎంటర్ అవ్వకండి.. ఆ విషయంలో తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్ రిక్వెస్ట్!

భారతదేశం, మార్చి 22 -- ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి తమిళనాడుకు చెందిన చేపల వేట పడవలు చొరబడటం, అక్రమంగా చేపలు పట్టడంపై ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని తమిళనాడు అధికారుల దృ... Read More